తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

మంగళవారం 18 మే 2010

ఆదిశంకారాచార్యులను స్మరించి నమస్కరిద్దాం


భజగోవిందం, సౌందర్యలహరి, శివానందలహరి, మహిషాసురమర్ధిని స్తోత్రం, గణేషపంచరత్నం వంటి ఎన్నో స్తోత్రాలను మనకు అందించి అంతేకాక శ్రీభగవద్గీత లాంటి గ్రంధాలకు భాష్యములు వ్రాసి మనకు భక్తి,జ్ఞానమార్గాలను బోధించిన సాక్షాత్ కైలాస శంకరుడైన కాలడి శంకరులకు మనసా,వాచా,కర్మణా ప్రణామాలు అర్పిస్తూ అందరికీ ఆదిశంకరచార్యుల జయంతి శుభాకాంక్షలు.

1 వ్యాఖ్యలు:

నా బ్లాగును ఇష్టపడేవారు